నిర్భయ దోషులకు మరణశిక్ష - G News Telugu - 0 views
-
gnewstelugu on 09 Jul 18దేశ రాజధాని న్యూఢిల్లీలో 2012న జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులోని నింధితులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు తెలిపింది. అయితే మరణశిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కొట్టివేసింది. ఉరిశిక్షే దోషులకు సరైనదంటూ సుప్రీం కొట్టి వేసింది.